మహారాష్ట్రలో సినీ నటుడు సోను సూద్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. వలసకూలీలను స్వస్ధలాలకు పంపించేందుకు బస్సులను సోనుసూద్ ఏర్పాటు చేశారు. వారి అన్నపానీయాలు అందజేస్తూ.. గత 20 ఏళ్లలో తాను కూడబెట్టిన ఆస్తులను హారతి కర్పూరంలా వెచ్చిస్తున్నారు. మంచి చేస్తున్న నటుడిని అభినందించాల్సింది పోయి.. శివసేన నేత సంజయ్ రౌత్ నోరు పారేసుకున్నారు. మహాత్మా అంటూ సెటైర్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h8o8xo
సోనుసూద్పై ఉద్దవ్ ప్రశంసలు, సంజయ్ అలా, మహా సీఎం ఇలా.. గంటల్లో మారిన రాజకీయం...
Related Posts:
53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్: క్షేత్రస్థాయిలోకి పంపవద్దని వినతిముంబై: దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ 4200కుపైగా కరోనా పాజిటివ్ కేస… Read More
దే వు డా..! ఆకలి తట్టుకోలేక కప్పలను తింటున్న చిన్నారులు..! బీహార్ లో చిత్రమైన పరిస్థితి..!!పాట్నా/హైదరాబాద్ : ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అనే సామెత ప్రస్తుత పరిస్థితులకు అతికినట్టు సరిపోతోంది. కరోనా మహమ్మారిని అంతం చేసే క్రమంలో దేశం క్లి… Read More
వేతనాలు చెల్లించాల్సిందే.. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించవద్దు : పరిశ్రమలకు కేటీఆర్ ఆదేశంకరోనా లాక్ డౌన్ కారణంగా పేదలు,మధ్యతరగతి జీవులు విలవిల్లాడిపోతున్నారు. కంపెనీలు మూతపడటంతో దినసరి కూలీలు,నెలవారీ జీతంపై ఆధారపడే ఉద్యోగులు సతమతమవుతున్నా… Read More
Corona Lockdown: 7 నెలల గర్భిణి, నడిరోడ్డులో ధైర్యంగా డ్యూటీలో లేడీ ఎస్పీ, కరోనా వారియర్ !రాయ్ పూర్: కరోనా వైరస్ (COVID 19) కట్టడికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద కార్… Read More
పాస్ లు దుర్వినియోగం చేస్తే పాస్ క్యాన్సిల్ తో పాటు వెహికల్ సీజ్ ... పోలీస్ వార్నింగ్కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. పెరుగుతున్న కేసుల నేపధ్యంలో మే 7వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ తెలంగాణా సర్… Read More
0 comments:
Post a Comment