బెంగళూరు: దేశ ఐటీ, బీటీ రాజధాని బెంగళూరు నగరంలో కరోనా వైరస్ (COVID 19) వ్యాధి పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో స్థానిక ప్రజలతో పాటు కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా బెంగళూరు నగరానికి వచ్చి వెళ్లే వారి సంఖ్య రింగరింగ రింగారింగా అంటూ పెరిగిపోవడంతో ఆ నగరంలో కరోనా వైరస్ కంటోన్మెంట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YmJcYk
Coronavirus: ఐటీ హబ్ లో కరోనా జోన్లు జంప్, లాక్ డౌన్ దెబ్బతో ప్రజలు రింగరింగ రింగారింగా !
Related Posts:
Pothula Sunitha: 24 గంటలు కూడా గడవకముందే: వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ?అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలిలో చ… Read More
జనసేన ఎమ్మెల్యే రాపాక ఉగ్రరూపం: టీడీపీ సభ్యులపై ఘాటు విమర్శలు!అమరావతి: జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. సాధారణంగా పెద్దగా ఎక్కడా ఉద్వేగానికి గురి కారు. ఎంత తీక్షణ విషయాన్నయినా తనదైన శైలిలో వ్యక్తం చేస్తుం… Read More
కూల్చడానికి ఇదేమైనా సినిమా సెట్టింగా?: పవన్ కల్యాణ్కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైసీపీఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేదాకా నిద్రపోనని, సీఎం జగన్ సర్వనాశనమైపోతాడని తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు అధికార వైసీపీ ది… Read More
సీఏఏ, ఎన్ఆర్సీ ఎఫెక్ట్: పశ్చిమబెంగాల్ ప్రత్యర్థి జట్ల ఫుట్బాల్ ఫ్యాన్స్ ఏకమయ్యారు!కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గత నెల రోజులుగా ఆందోళనలు, నిరసనలు జ… Read More
విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు: మేనేజ్మెంట్ ట్రైయినీ పోస్టులకు అప్లయ్ చేయండివిశాఖ స్టీల్ ప్లాంట్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మేనేజ్మెంట్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హు… Read More
0 comments:
Post a Comment