ఇండియా చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం మృతి చెందిన ఘటనపై భగ్గుమన్న ఇండియా చైనాకు గుణపాఠం నేర్పాలని తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇక ఇదే సమయంలో చైనా సైన్యం కూడా మృతిచెందిన కారణంగా చైనీయులు కూడా భారతదేశానికి ఒక గుణపాఠం నేర్పాలని ఆలోచిస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. India China Border Issue: చైనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37F10SE
India China Border Issue: ఇండియా టార్గెట్ గా చైనా హ్యాకర్లు .. సైబర్ ఇంటిలిజెన్స్ సంస్థ హెచ్చరిక
Related Posts:
రెండు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా.!కుండపోతగా కురుస్తున్న వర్షాలే కారణమా.?హైదరాబాద్/అమరావతి : రుతువులు మారాయి. వాతావరణం మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్ధితులు విషమంగా తయారయ్యాయి. వర్షాకాలంలో కరోనా వైరస్ తన ప్రతాపం చూ… Read More
అందంగా ఉండి, ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోదు: సచిన్ పైలట్కు అశోక్ గెహ్లాట్ చురకలుజైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. ఓ వైపు రెబల్ నేత సచిన్ పైలట్కు పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయంటూ కాంగ్రెస్ పెద్దలు చెబుతుండ… Read More
సీజే చెప్పినా వినరా?: తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహంహైదరాబాద్: కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ఉన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు ప్రభుత్వం… Read More
గుడ్ న్యూస్: కరోనా విరుగుడుకు ఆ వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్... అక్టోబర్ నాటికల్లా..!ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనావైరస్ విరుగుడుకు ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ను కనిపెట్టే పనిలో ఉన్నాయి. అయితే మోడర్నా అనే బయోటిక్ సంస్థ వ… Read More
అమరావతి భూముల స్కాంలో సిట్ దర్యాప్తు ముమ్మరం- తుళ్లూరు మాజీ తహసీల్దార్, మరొకరు అరెస్ట్...ఇన్ సైడర్ ట్రేడింగ్ రూపంలో సాగిన అమరావతి భూ కుంభకోణంలో ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ బృందం దర్యాప్తు చాపకింద నీరులా సాగిపోతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువ… Read More
0 comments:
Post a Comment