Friday, June 12, 2020

సడెన్ షాకిచ్చిన కేసీఆర్... అనూహ్య తనిఖీ.. అధికారుల ఉరుకులు,పరుగులు...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. అధికారులకు,మీడియాకు సమాచారం ఇవ్వకుండానే ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. సీఎం అనూహ్య తనిఖీలతో అధికారులు ఉరుకులు,పరుగులు పెట్టారు. దాదాపు 45 నిమిషాల పాటు ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన కేసీఆర్.. అధికారులకు పలు కీలక సలహాలు,సూచనలిచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UDPpOj

Related Posts:

0 comments:

Post a Comment