తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. అధికారులకు,మీడియాకు సమాచారం ఇవ్వకుండానే ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. సీఎం అనూహ్య తనిఖీలతో అధికారులు ఉరుకులు,పరుగులు పెట్టారు. దాదాపు 45 నిమిషాల పాటు ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన కేసీఆర్.. అధికారులకు పలు కీలక సలహాలు,సూచనలిచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UDPpOj
సడెన్ షాకిచ్చిన కేసీఆర్... అనూహ్య తనిఖీ.. అధికారుల ఉరుకులు,పరుగులు...
Related Posts:
మోస్ట్ వాంటెడ్ తెలంగాణా వీరప్పన్ ,రెండువేల మంది నెట్వర్క్ ..మూడు రాష్ట్రాల్లో విస్తరించిన సామ్రాజ్యంరెండు దశాబ్దాలుగా అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్ తెలంగాణా తకేలకు పోలీసుల వలలో పడ్డాడు . తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ… Read More
ఓట్ల పండుగకు ఆర్టీసీ కసరత్తు.. 1300 స్పెషల్ బస్సులుహైదరాబాద్ : ఎన్నికల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఓటర్లు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్ర… Read More
పాలకులను ఎన్నుకునేది 60శాతం ఓటర్లేనా? అందరూ ఓటేసేలా చేయలేమా? మీ కామెంట్ చెప్పండిసామాన్యుడి ఆయుధం ఓటు. ఆ ఆయుధాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉపయోగించినప్పుడే సమర్థులైన నాయకులను ఎన్నుకోగలం. ప్రజలు అత్యంత విలువైన ఓటును వేయకపోతే ఓటర్లు… Read More
మరో సారి నగరం ఖాళీ..! ఓటు బాట పట్టిన జనం.. !!హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఎన్నికల పోలింగ్ ఉండటంతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు గ్రామాలకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ నగర… Read More
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ : మోడీకోయంబత్తూరు : సార్వత్రిక ఎన్నికల్లో రెండుసారి ఘన విజయమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రచారం కొనసాగిస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరులో నిర్వహించిన బహ… Read More
0 comments:
Post a Comment