కోయంబత్తూరు : సార్వత్రిక ఎన్నికల్లో రెండుసారి ఘన విజయమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రచారం కొనసాగిస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రసంగం మధ్య తరగతి ప్రజల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా సాగింది. అన్నాడీఎంకేతో కలిసి నిర్వహించిన ఈ సభలో ప్రధాని శబరిమల అంశం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాస్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IarKk8
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ : మోడీ
Related Posts:
జైల్లో శశికళకు రాజభోగాలు: ఐదు గదులు, వంట మనిషితో ప్రత్యేక వసతులుబెంగళూరు: దివంగత జయలలిత నెచ్చెలి శశికళ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారట. ఆమె పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. అయితే జైల్ల… Read More
జనసేన సభలో జై జగన్ నినాదాలు : వాగ్వాదం - తోపులాట: హైపర్ ఆది కారు పై దాడి..!ఏపిలో ఎన్నికల రణరంగం అప్పడే మొదలైంది. జనసేన నిర్వహించిన సభలో వైసిపి శ్రేణులు ప్రవేశించాయి . జగన్ పై విమర్శలు చేస్తున్న సమయంలో ఆందోళన… Read More
టీడీపీలోకి వంగవీటి రాధాకు స్వాగతం, ఆ పదవి ఆఫర్?: జగన్కు రెండ్రోజుల గడువు వెనుక!విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఆ లేఖలు ఘాటుగానే వ్య… Read More
పౌర్ణమి-అమావాస్య: రెండింటికి తేడా ఏమిటి?పౌర్ణమి - అమావాస్య పౌర్ణమి నాటి రాత్రికి మరో రాత్రికీ ఎంతో భేదం ఉంటుంది. కాస్త పిచ్చి ఉన్నవాళ్లకి ఈ భేదం బాగా తెలుస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో చూద్ద… Read More
పంచాయతీ పోరుకు రె'ఢీ'.. నేడే తొలివిడత పోలింగ్గ్రామ పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం తొలి విడత పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పంచాయతీలకు తొలి ఎన్నికలు కావడంతో ఉత్కంఠ నెలకొం… Read More
0 comments:
Post a Comment