రెండు దశాబ్దాలుగా అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్ తెలంగాణా తకేలకు పోలీసుల వలలో పడ్డాడు . తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అటవీశాఖ అధికారుల కళ్లు గప్పి కలపను అక్రమంగా రవాణా చేస్తున్న తెలంగాణ వీరప్పన్ అలియాస్ ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీను కోసం పోలీసులు, అటవీఅధికారులు చాలాకాలంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X1nQgz
మోస్ట్ వాంటెడ్ తెలంగాణా వీరప్పన్ ,రెండువేల మంది నెట్వర్క్ ..మూడు రాష్ట్రాల్లో విస్తరించిన సామ్రాజ్యం
Related Posts:
త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ ? ఇద్దరు మహిళలు సహా నలుగురు మంత్రుల ఔట్ ! కీలక మంత్రుల శాఖల మార్పుఏపీలో స్ధానిక ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్ధానిక ఎన్నికల పోరు వాయిదా, ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్లనుండటం… Read More
పౌల్ట్రీపై కరోనా చావు దెబ్బ.. ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహం.. అది నిరూపిస్తే రూ.1కోటి నజరానా..కరోనా కారణంగా చాలా రంగాలు కుదేలవుతున్నాయి. భారత్లో ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే థియేటర్స్,మాల్స్ మూసివేయడంతో.. మునుపెన్నడూ లేని రీతిలో ఆ రంగానికి నష్టం … Read More
కరోనా.. కల్లోలం: ఒక్కరోజులో 800 మందికి పైగా మృతి: ప్రపంచవ్యాప్తంగా 7994 మంది మరణంబీజింగ్: చైనాలోని వుహాన్ నగరంలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకూ భయానకంగా పెరిగిపోతూనే వస్తోంది. ఒక్కరోజులోనే ప్ర… Read More
విదేశాల్లో ఉన్న 276 మంది భారతీయులకు కరోనా పాజిటివ్: ఇరాన్లోనే అత్యధికంన్యూఢిల్లీ: కరోనావైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రపంచంలోని సుమారు 170 దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి 8 … Read More
కరోనా ఎఫెక్ట్ ... 15రోజుల పాటు ఆ దేశం లాకౌట్ ... బయటకి వస్తే రూ.11000 ఫైన్కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాలను వణికిస్తుంది.ఇక ప్రపంచ దేశాల్లో దాదాపుగా 2 లక్షల వరకు కరోనా కేసులు నమోదు కాగా 7500 మంది ప్రాణాలు విడిచారు. క… Read More
0 comments:
Post a Comment