Wednesday, April 10, 2019

పాలకులను ఎన్నుకునేది 60శాతం ఓటర్లేనా? అందరూ ఓటేసేలా చేయలేమా? మీ కామెంట్ చెప్పండి

సామాన్యుడి ఆయుధం ఓటు. ఆ ఆయుధాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉపయోగించినప్పుడే సమర్థులైన నాయకులను ఎన్నుకోగలం. ప్రజలు అత్యంత విలువైన ఓటును వేయకపోతే ఓటర్లుగా ఓడిపోయినట్లే లెక్క. కానీ గత కొన్ని దశాబ్దాలుగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎంత నిరాసక్తతతో ఉన్నారో అర్థమవుతుంది. ఓటు హక్కు వినియోగంలో ఉన్నత విద్యావంతులు ఎక్కువగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I9SZv6

Related Posts:

0 comments:

Post a Comment