హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఎన్నికల పోలింగ్ ఉండటంతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు గ్రామాలకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ నగరంలోని బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్ లలో ప్రజలు కిక్కిరిసిపోయారు. సాయంత్రం వేలలో భారీగా రైల్వే స్టేషన్లకు ప్రజలు రావడంతో రైళ్లలో రద్దీ పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WSvqdA
మరో సారి నగరం ఖాళీ..! ఓటు బాట పట్టిన జనం.. !!
Related Posts:
గిఫ్టుగా మారిన ఉల్లి...! బట్టలు కొంటే.. ఉల్లిగడ్డ ఉచితం...!ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదనే సామెత.. అందుకే ఉల్లి అంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఉల్లి ధరలు ఇటివల చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలోనే దాని వినియ… Read More
కేసీఆర్..ఉద్ధవ్ థాకరే.. టార్గెట్ నిర్మలా సీతారామన్: నిధులు తొక్కిపెట్టారంటూ..!ముంబై: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వాటాల కేటాయింపుల్లో నెలకొన్న జాప్యాన్ని నిరసిస్తూ మొన్నటికి మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కేంద్ర ప్ర… Read More
నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడ్డ బస్సు 14 మంది మృతి, 18 మందికి గాయాలునేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 14 మ… Read More
మరో డీమానిటైజేషన్గా మారనున్న పౌరసత్వ బిల్లు : ప్రశాంత్ క్రిషోర్కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లు వివాదం రోజురోజుకు చెలరేగుతోంది. బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన నిరసలు ఉత్తరాధి రాష్ట… Read More
ఒంటిపై నూలుపోగు కూడా లేదు, బెడ్రూంలో నిద్రిస్తోండగా, డబేల్మని సౌండ్, గదిలోకి వచ్చి, పడేసి...ఔను..ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఓ మోడల్ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. అప్పటివరకు గాఢనిద్రలో ఉన్న తాను తన తన పెంపుడు కుక్క అరవడంతో ఉలిక్కపడ్డానని వివరించ… Read More
0 comments:
Post a Comment