హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఎన్నికల పోలింగ్ ఉండటంతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు గ్రామాలకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ నగరంలోని బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్ లలో ప్రజలు కిక్కిరిసిపోయారు. సాయంత్రం వేలలో భారీగా రైల్వే స్టేషన్లకు ప్రజలు రావడంతో రైళ్లలో రద్దీ పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WSvqdA
Wednesday, April 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment