Friday, June 12, 2020

శని వారం టీపీసీసీ గోదావరి జల దీక్ష.!నిరసన తెలుపుతారా.?నిర్బంధానికి గురౌతారా..?

హైదరాబాద్ : గోదావరి నది పైన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జల యజ్ఞం లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను రేపు అంటే శనివారం సందర్శించి వాటి పురోగతితో పాటు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు జమానాలో ఆ ప్రాజెక్టుల పట్ల చూపుతున్న నిర్లక్షాన్ని ప్రజలకు తెలియ జేస్తామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MOMrlS

Related Posts:

0 comments:

Post a Comment