Friday, June 12, 2020

పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన రేవంత్

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇటీవల తన అరెస్టు విషయంలో పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్ రావు, నార్సింగి ఇన్‌స్పెక్టర్ గంగాధర్‌ను చేరుస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో డ్రోన్ చిత్రీకరణ ఆరోపణలపై రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 41ఏ నోటీసు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hofRFF

Related Posts:

0 comments:

Post a Comment