కరోనా విజృంభణ,చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థలపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ సోమవారం(జూన్ 1) సమావేశమైంది. మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయిన సందర్భంలో ఈ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు రెండు ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dogufU
ఇకపై ఎంఎస్ఎంఈ నిర్వచనం ఇదే.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతులకు గుడ్ న్యూస్
Related Posts:
హోదా తో కుస్తీ : ఎన్నికల ముందు భేటీలు : పవన్ నాయకత్వం వహిస్తారా..!ఏపికి ప్రత్యేక హోదా మరోసారి ఏపిలో కీలక అంశం గా మారుతోంది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుండ టంతో ఈ అంశం మరో సారి తెర మీదకు వచ్చింది. … Read More
కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ఇకలేరుఢిల్లీ : కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచార… Read More
'మోడీ బయోపిక్' షూటింగ్ ప్రారంభం.. ఎన్నికల్లోగా రిలీజ్?అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ చిత్ర నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. సోమవారం నాడు ఆ సినిమా.. సెట్స్ పైకి వెళ్లింది. ఇటీవల ఫస్ట్ లుక్ వ… Read More
ఎట్రాక్ట్ పవన్ ..టార్గెట్ జగన్: అఖిలపక్ష భేటీల వెనుక టిడిపి మంత్రాంగం: క్రెడిట్ గేమ్..!ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిడిపి అధినేత ఏ ఒక్క అవకాశాన్ని వదలుకోవటానికి సిద్దంగా లేరు. ప్రత్యేక హోదా లో యూ టర్న్ తీసుకున్నారనే ప్రచారం ఎన్ని… Read More
బీరు ప్రియులకు శుభవార్త..! అతి చౌకగా బీరును అందుబాటులోకి తెచ్చిన ఏపీ సర్కార్..!!అమరావతి/ హైదరాబాద్ : బీరు ప్రియులకు శుభవార్త అందిస్తోంది ఏపి ప్రభుత్వం. ఎండా కాలం సమీపిస్తున్న తరుణంలో ఉదయం అంతా పని చేసి సాయంత్రం కాగానే నోట్… Read More
0 comments:
Post a Comment