చిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు తదితర ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించారు. అనంతరం చిత్తూరులోని గాంధీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ నుంచి ఎక్కువ మందికి కొత్త వారికి అవకాశమిస్తానని తేల్చి చెప్పారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XD40t8
పవన్ కళ్యాణ్ పార్టీని ఎలా నడుపుతున్నారో తెలుసా? మోడీ మాటలు గుర్తు చేసిన జనసేన
Related Posts:
ఆర్టీసి కార్మికుల మరో వినూత్న నిరసన..! 18న తెలంగాణలో సడక్ బంద్..!!హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉదృతంగా సాగుతోంది. ఓ పక్క ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు తన పట్టు వీడడంలేదు. సమ్మె విషయ… Read More
కలకలం: ఢిల్లీ జేఎన్యూలో వివేకానంద విగ్రహం ధ్వంసం, విద్వేషపూరిత రాతలున్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ) వివాదాలకు కేంద్రంగా మారుతోంది. జేఎన్యూలోని స్వామి వివేకానంద విగ్రహాన్ని కొందరు… Read More
జేసీ దివాకర్ రెడ్డికి మరోసారి షాక్...!టీడీపీ మాజీ ఎంపీ , సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సులపై ప్రభుత్వం కొరఢా ఝళిపిస్తుంది. తనపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారని దివాకర్ రెడ్డ… Read More
భారీ చోరీ: కళ్లల్లో కారం కొట్టి రూ. 30 లక్షలు దోపిడీ, చోరీ చేసిన బైక్లో వచ్చే..హైదరాబాద్: నగరంలోని రెజిమెంటల్బజార్లో భారీ దోపిడీ జరిగింది. ఒక బంగారం దుకాణం నుంచి మరో దుకాణానికి నగదు తీసుకువెళ్తున్న కార్మికుడి కళ్లల్లో పెప్పర్ స… Read More
వైసీపీ నేతలపై నిప్పులు చెరిగిన టీడీపీ మహిళా నేతలు అనూరాధ, దివ్యవాణి... ఏమన్నారంటేవిజయవాడ ధర్నా చౌక్ లో నేడు చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత, నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపైన ఇసుక దీ… Read More
0 comments:
Post a Comment