వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా చెలరేగుతోన్న ఘర్షణల సెగ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు తాకింది. ఫేస్బుక్ ఉద్యోగులు కొందరు తమ సంస్థ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి మార్క్ జుకర్బర్గ్పై ఏకంగా తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి కారణమైంది. అనూహ్యంగా చోటు చేసుకుంటోన్న ఈ పరిణామాలతో జుకర్బర్క్ ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3doCVBs
Monday, June 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment