Monday, June 1, 2020

ఫేస్‌బుక్‌ను తాకిన సెగ:జుకర్‌బర్గ్‌పై ఉద్యోగుల తిరుగుబాటు: మార్క్..ఉక్కిరిబిక్కిరి: ట్రంప్ పై

వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా చెలరేగుతోన్న ఘర్షణల సెగ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు తాకింది. ఫేస్‌బుక్ ఉద్యోగులు కొందరు తమ సంస్థ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి మార్క్ జుకర్‌బర్గ్‌పై ఏకంగా తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి కారణమైంది. అనూహ్యంగా చోటు చేసుకుంటోన్న ఈ పరిణామాలతో జుకర్‌బర్క్ ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3doCVBs

Related Posts:

0 comments:

Post a Comment