Sunday, March 3, 2019

పాక్‌కు ఆధీనంలోకి వెళ్లకముందు చివరి సందేశం!: మానసికంగా వేధించారు.. అభినందన్

న్యూఢిల్లీ: భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని, మనవైపు వచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానాలను.. అభినందన్ సహా ఇతర వింగ్ కమాండర్లు ధీటుగా ఎదుర్కొన్ని విషయం తెలిసిందే. ఈ పోరులో సిద్ధార్థ వశిష్ట్ అమరుడయ్యారు. అభినందన్ పాక్ ఎఫ్ 16ను వెంబడించి, దానిని కూల్చేశారు. కానీ పాక్‌కు దొరికారు. ఆ తర్వాత విడుదలయ్యారు. అతను పాకిస్తాన్‌కు దొరకకముందు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SEwW0u

Related Posts:

0 comments:

Post a Comment