Friday, June 26, 2020

యువతిని ఎర వేసి... ట్రాప్‌లో పడి హత్యకు గురైన యువకుడు...

తూర్పు గోదావరి జిల్లాలో హానీ ట్రాప్ తరహాలో జరిగిన ఓ హత్య ఆలస్యంగా వెలుగుచూసింది. భూ తగాదాల నేపథ్యంలో ఓ యువకుడికి యువతితో ఆకర్షించి హత్య చేసిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. గతేడాది డిసెంబర్ 8న కాకినాడలో రామకృష్ణ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నప్పటికీ...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37YtkPY

Related Posts:

0 comments:

Post a Comment