అమరావతి: జనసేన పార్టీ శాసన సభ్యడు రాపాక వరప్రసాద్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తేశారు. ఆయనపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. జగన్ ఆలోచనలు అత్యున్నతమైనవని, వాటిని అందుకోవడం సామాన్యులకు సాధ్యం కాదని అన్నారు. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వారికే ఉన్నతమైన ఆలోచనలు వస్తాయని ప్రశంసించారు. మధ్యలో చంద్రబాబు నాయుడికీ చురకలు అంటించారు. పవన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37by7wn
Monday, January 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment