Monday, January 20, 2020

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి దారుణం: విద్యార్థులకు కనీస సదుపాయాలు లేవన్న నివేదిక

హైదరాబాద్: చదువుకునే విద్యార్థులకు ఏ తరగతికి ఆ తరగతి సెపరేట్‌గా ఉంటే బాగుంటుంది. అయితే తెలంగాణలో సగానికి పైగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు వేర్వేరు తరగతుల్లో కూర్చోవడం లేదని ఓ నివేదిక వెల్లడించింది. 2018కి గాను రాష్ట్ర వార్షిక విద్యా నివేదిక పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38rUGgD

Related Posts:

0 comments:

Post a Comment