Friday, June 26, 2020

అత్యాచారం తర్వాత నిద్రపోయావా... భారతీయ మహిళలు అలా ఉండరే...

ఓ అత్యాచార ఆరోపణల కేసులో కర్ణాటక హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి ఫిర్యాదు పట్ల అనుమానం వ్యక్తం చేసిన కోర్టు... అత్యాచారం తర్వాత ఆమె వ్యవహరించిన తీరును తప్పు పట్టింది. కోర్టుకు సమర్పించిన వివరణలో.. 'ఆ ఘాతుకం తర్వాత నేను పూర్తిగా అలసిపోయాను... తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను.' అని ఆమె పేర్కొంది. అయితే ఈ వివరణలో విశ్వసనీయత లోపించినట్టుగా కోర్టు పరోక్ష వ్యాఖ్యలు చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NqWyxF

Related Posts:

0 comments:

Post a Comment