తిరుపతి: శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, అయిదు సంవత్సరాల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సాధారణ రోజుల్లో వారికి ప్రత్యేక దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగా తొలి విడత దర్శనం మంగళవారం ఆరంభం కానుంది. Tirumala: వైకుంఠ ఏకాదశికి ముమ్మర ఏర్పాట్లు: 10
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NJq9Tw
వయోధిక వృద్ధుల కోసం తిరుమలలో రేపు ప్రత్యేక దర్శనం: నాలుగు వేల టోకెన్లు.. !
Related Posts:
చిరాగ్పై చిందులు: సంప్రదింపులు జరపలే, ప్రకాశ్ జవదేకర్ స్పష్టీకరణబీహర్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచార పర్వంలో నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ రంగంలోకి దిగారు. నేరుగ… Read More
లైంగిక వేధింపులు: బాధితురాలితో రాఖీ కట్టించుకుంటే బెయిల్! హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు ఎంట్రీభోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన వింత తీర్పుపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ నిందితుడికి బాధితురాలితో రాఖ… Read More
కత్తి కార్తీకపై చీటింగ్ కేసు: 52 ఎకరాల భూ వివాదంపై.. రూ.కోటి తీసుకున్నారని..దుబ్బాక ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ చేశాయి. తమ పార్టీ అభ్యర్థినే గెలిపించాలని కోరుతున్నాయి. తమను గెలిపిస్తే అభివృద్ది చేస్తామని చెబుతు… Read More
త్వరలో భారతీయుల కంటే బంగ్లాదేశీయులే ధనికులవుతారా ? ప్రపంచ బ్యాంకు అంచనాలు..భారత్లో గత ఐదేళ్లలో చోటు చేసుకున్న పలు పరిణామాలు ఆర్ధికంగా కుంగదీసేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ రాక, కరోనా ప్రభావం వంటి సమస్యలతో… Read More
కుప్పకూలిన వేదిక: ఐశ్వర్య రాయ్ తండ్రికి తప్పిన ప్రమాదం - తేజ్ ప్రతాప్తో పెళ్లి పెటాకులు -జేడీయూలోకిబీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐశ్వర్య రాయ్ మళ్లీ హాట్ టాపిక్ గా మారారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఒకప్పటి సన్నిహితుడు, మాజీ మంత్రి చంద్రికా రా… Read More
0 comments:
Post a Comment