Monday, January 20, 2020

వయోధిక వృద్ధుల కోసం తిరుమలలో రేపు ప్రత్యేక దర్శనం: నాలుగు వేల టోకెన్లు.. !

తిరుపతి: శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, అయిదు సంవత్సరాల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సాధారణ రోజుల్లో వారికి ప్రత్యేక దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగా తొలి విడత దర్శనం మంగళవారం ఆరంభం కానుంది. Tirumala: వైకుంఠ ఏకాదశికి ముమ్మర ఏర్పాట్లు: 10

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NJq9Tw

Related Posts:

0 comments:

Post a Comment