Monday, January 20, 2020

సీఆర్డీఏ బిల్లు రద్దు ఎందుకంటే?: అసెంబ్లీలో మంత్రి బొత్స, రాజధాని రైతులకు వరాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఆర్డీఏను ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని వెల్లడించారు. ప్రాంతీయ అసమానతల వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని.. కొత్తగా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజధాని కోసం సీఆర్డీఏ చట్టం తీసుకొచ్చారని తెలిపారు.  చంద్రబాబు-పరిటాల సునీత, లోకేష్..: అసెంబ్లీలో అమరావతి భూముల చిట్టా విప్పిన మంత్రి బుగ్గన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37eXkG4

Related Posts:

0 comments:

Post a Comment