అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఆర్డీఏను ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని వెల్లడించారు. ప్రాంతీయ అసమానతల వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని.. కొత్తగా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజధాని కోసం సీఆర్డీఏ చట్టం తీసుకొచ్చారని తెలిపారు. చంద్రబాబు-పరిటాల సునీత, లోకేష్..: అసెంబ్లీలో అమరావతి భూముల చిట్టా విప్పిన మంత్రి బుగ్గన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37eXkG4
సీఆర్డీఏ బిల్లు రద్దు ఎందుకంటే?: అసెంబ్లీలో మంత్రి బొత్స, రాజధాని రైతులకు వరాలు
Related Posts:
కరోనా వ్యాప్తి వేగం తగ్గింది, తెలుగు రాష్ట్రాలు మెరుగ్గానే: కేంద్రం గణాంకాలు ఇలా..న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 36 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ… Read More
కరోనా : బెంగళూరులోని ఆ కాలనీలో రచ్చ రచ్చ.. సహించేది లేదని సీఎం వార్నింగ్..కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొద్దిమందిలో మాత్రం ఇంకా మార్పు రావట్లేదు. వైద్య పరీక్షలకు సహకరించాలని ప్రభుత్వం మ… Read More
దే వు డా..! ఆకలి తట్టుకోలేక కప్పలను తింటున్న చిన్నారులు..! బీహార్ లో చిత్రమైన పరిస్థితి..!!పాట్నా/హైదరాబాద్ : ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అనే సామెత ప్రస్తుత పరిస్థితులకు అతికినట్టు సరిపోతోంది. కరోనా మహమ్మారిని అంతం చేసే క్రమంలో దేశం క్లి… Read More
కరోనా: వైరస్ పుట్టుకపై మరో ట్విస్ట్.. చైనా ఎదురుదాడి.. తెరపైకి మిలటరీ వరల్డ్ గేమ్స్..ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాధిగ్రస్తుల సంఖ్య 25లక్షలకు చేరువైంది. మరణాలు 1.66లక్షలకు పెరిగాయి. మొత్తంగా 6.35 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. … Read More
తెలంగాణ బాటలోనే ఏపీ - ఈసారి ఉద్యోగుల జీతాల్లో కోత తప్పదా ?ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. అసలే రెవెన్యూ లోటుతో సతమతం అవుతున్న రాష్ట్రానికి కరోనా వైరస… Read More
0 comments:
Post a Comment