అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 17,609 మంది నమూనాలు పరీక్షించగా 465 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాల నుంచి వచ్చిన 19 మందికి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 70 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fBCVPm
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు, 8వేలకు చేరువలో, మరో నలుగురు మృతి
Related Posts:
Sadist: భార్య అక్రమ సంబంధం లీక్, నువ్వు పతివ్రత కాదు, నేను చెప్పినట్లు ?, బాయ్ ఫ్రెండ్ తో ఆంటీ ?న్యూఢిల్లీ: భర్తతో కలిసి కాపురం చేస్తున్న అందమైన భార్యకు ఓ బాయ్ ఫ్రెండ్ చిక్కాడు. బాయ్ ఫ్రెండ్ తో కలిసి భార్య రహస్యంగా ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతోంది. … Read More
ఎనిమిదోస్సారి: కరోనా టైమ్లోనూ కనికరించని కేంద్రం: మండుతోన్న పెట్రోల్, డీజిల్ రేట్లున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల్లో పెరుగుదల ఆగట్లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి పైకి ఎగిశాయి. ఈ… Read More
అదే అంబులెన్స్లో వైఎస్ జగన్, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉంటే: బీజేపీ నేత విష్ణు కౌంటర్కర్నూలు: ఏపీ-తెలంగాణ మధ్య సరిహద్దు సమస్యలు మళ్లీ తలెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ పోలీస… Read More
విషాదం: 9 గంటలు కారులోనే... వెంటిలేటర్ బెడ్ దొరక్క కన్నుమూసిన మసీదు పెద్దహైదరాబాద్: కరోనా మహమ్మారి అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంత… Read More
పీవీ సింధుకు జగన్ నజరానా- వైజాగ్లో అకాడమీకి రెండెకరాలుఏపీకి చెందిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు జగన్ సర్కార్ నజరానా ప్రకటించింది. రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందు… Read More
0 comments:
Post a Comment