దేశంలోనే మొదటిసారిగా సురక్షిత పర్యాటకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 9 చోట్ల బోట్ కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా రాజమండ్రి బోట్ కంట్రోల్ రూమ్ వద్ద రగడ చోటు చేసుకుంది. శిలాఫలకంపై స్థానిక ఎంపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30WgnVn
బోట్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవంలో రచ్చ... ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీకి అవమానం...
Related Posts:
సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం- తిరిగి డ్యూటీలోకి రిటైర్డ్ జడ్డిలు- ఎందుకో తెలుసా ?సుప్రీంకోర్టుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్త… Read More
చైనా బండారాన్ని బయటపెట్టిన శాటిలైట్ ఫొటోలు: 4 కి.మీ మేర: అరుణాచల్ అయిపోయింది..ఇక అక్కడన్యూఢిల్లీ: సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తత పరిస్థితులకు కారణమౌతోన్న డ్రాగన్ కంట్రీ చైనా.. తన దుందుడుకు చర్యలకు ఏ మాత్రం పుల్స్టాప్ పెట్టట్లేదు. సరికదా చ… Read More
హరిద్వార్ లో మహా కుంభమేళా .. కరోనా ఎఫెక్ట్ తో నెలరోజులే .. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ఈ… Read More
కరోనా ప్రళయం .. 59వేలకు పైగా కొత్త కేసులు, 4 లక్షల మార్కు దాటిన యాక్టివ్ కేసులుభారతదేశంలో కరోనా కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి . రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు ఆందోళనకర పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో రోజువారీ… Read More
గ్రేటర్ హైదరాబాద్లో మరింత ఉధృతంగా కరోనా తీవ్రత: తెలంగాణలో కోటికి చేరువగా టెస్టింగులుహైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య క్రమం తప్పకుండా పెరిగిపోతూనే ఉంది. అటు ఏపీలోనూ ఇదే… Read More
0 comments:
Post a Comment