ఢిల్లీ: యూకేలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్తరకం కరోనావైరస్ ఆనవాలు భారత్లో ఇప్పటి వరకు కనిపించలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. భారత్లో కరోనావైరస్కు సంబంధించి మీడియా సమావేశంలో మాట్లాడిని నీతి ఆయోగ్ సభ్యులు, ప్రభుత్వం కరోనావైరస్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ఫోర్స్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ చెప్పారు. కొత్త రకం వైరస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mDTKfD
Tuesday, December 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment