Tuesday, December 22, 2020

రాజస్థాన్ లోకల్ పోల్స్: 36-12 పట్టు నిలుపుకున్న కాంగ్రెస్, పరువు కాపాడుకున్న బీజేపీ

జైపూర్: రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్.. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మంచి ఫలితాలను సాధించింది. 50 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 36 మున్సిపాలిటీలను గెలుచుకుంది. అరుదైన దివ్యభారతీ ఫోటోలు.. ఈ ఫోటోలు మీరు ఎప్పుడైనా చూశారా? ఇక ప్రతిపక్ష

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KKlfXR

Related Posts:

0 comments:

Post a Comment