కరోనా మహమ్మరి వల్ల లక్షలాది మంది వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్లారు. దీంతో అక్కడ వారికి ఉపాధి కరవైంది. కూలీలు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్' అనే పథకం ప్రవేశపెట్టబోతుంది. ఈ నెల 20వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభిస్తారని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పథకం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fCD8ly
116 జిల్లాల్లోని కూలీలకు 125 రోజుల పని, ‘గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్’కు రూ.50 వేల కోట్లు
Related Posts:
రూ. 50 కోట్ల ల్యాండ్ లంచం కేసు: ఎమ్మార్వో సుజాత అరెస్ట్ ఇప్పటికే ఆర్ఐ, ఎస్ఐ అరెస్ట్హైదరాబాద్: మూడు రోజుల విచారణ అనంతరం బంజారాహిల్స్ భూ వివాదం కేసులో షేక్పేట తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఖలీద్ అనే వ్యక్తి నుంచి … Read More
రాష్ట్ర పరువును ఎంత దిగజార్చారో చూడండి! జగన్ పాలన విధ్వంసంపై లోకేష్ ఛార్జీషీటుహైదరాబాద్: ఏపీ సీఎం, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. రాజకీయ … Read More
మోక్షజ్ఙ అద్భుత భవిష్యత్తును ఎప్పుడో డిసైన్ చేసా.!ఉప్మా,పూరి,ఇడ్లీ,సాంబార్ ఏవన్నా అనుకోండన్న బాలయ్యహైదరాబాద్ : హిదూపూర్ ఎమ్మెల్యే, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తెర వెనక ఎంతో కలగలుపుగా ఉన్నా మీడియా ముందు మాత్రం ఎప్పుడూ హుందాగా వ్యవహరిస్తుంటారు. బాలయ్య… Read More
సీఎం ఆఫీసు నుంచి వచ్చా.. ఎమ్మార్వో చైర్లో కూర్చుని హల్చల్, చివరకు కటకటాల్లోకిరాజమహేంద్రవరం: ఓ నకిలీ అధికారి బాగోతం బట్టబయలైంది. సచివాలయాల పరిశీలనకు వచ్చిన ప్రత్యేక అధికారినంటూ ఓ వ్యక్తి స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, వార్… Read More
బిగ్ షాక్ : ఒకేసారి 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్న సంస్థ.. కరోనా ఎఫెక్ట్..బ్రిటీష్ ఇంధన దిగ్గజం బీపీ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 10వేల మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది. మొత్తం ఉద్… Read More
0 comments:
Post a Comment