Thursday, June 18, 2020

ఆంక్షలతో ఆపలేం.!ఎవరి ఖర్మకు వారే బాద్యులు.!కరోనా పట్ల ప్రధాని వ్యాఖ్యల వెనక ఆంతర్యం అదేనా?

ఢిల్లీ/హైదరాబాద్ : గురువు ఎప్పుడూ యుధ్దం చేయడు. యుధ్దం చేయడంలోని మెలకువలను మాత్రమే బోధిస్తాడు. అవి ఎంత ఎక్కువ మెదడుకు ఎక్కితే యుద్దంలో ఆ మేరకు విజయాన్ని చేజిక్కించుకుంటారు యుద్ద ప్రవీణులు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ముందు జాగ్రత్తలు తీసుకుని కరోనాను తరిమేయాల్సిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం విస్మయానికి గురిచేసే నిర్ణయం తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UVTRIF

Related Posts:

0 comments:

Post a Comment