Saturday, May 9, 2020

Lockdown: ఏక్కడికి అని అడిగిన పోలీసులనే కత్తితో ఏసేశాడు, లేడీ ఆఫీసర్ మీద దాడి, తీవ్రగాయాలు !

ముంబై: భారత్ లో లాక్ డౌన్ అమలు అయినప్పటి నుంచి ఎక్కడో అక్కడ పోలీసులు, వైద్యులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అర్దరాత్రి ఎక్కడికి వెలుతున్నావ్ ? అని ప్రశ్నించిన పోలీసులపై ఓ యువకుడు పెద్ద కత్తి తీసుకుని ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు, ఎస్ఐతో పాటు మరో ఇద్దరు పోలీసులకు కత్తిపోట్లు పడ్డాయి. పోలీసుల మీద కత్తితో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ckCo2W

Related Posts:

0 comments:

Post a Comment