Saturday, May 9, 2020

ఎల్జీ పాలిమర్స్ ఘటన .. టీడీపీ దద్దమ్మల డ్రామా కమిటీ .. సిగ్గు శరం లేదా : మంత్రి కొడాలి నానీ

విశాఖ గ్యాస్‌ లీక్ ఘటనపై మాట్లాడిన మంత్రి కొడాలి నానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై, అలాగే టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు . విశాఖ లో జరిగిన దుర్ఘటన దురదృష్టకరమని చెప్పిన కొడాలి నానీ దేశంలో కోటి రూపాయలిచ్చి ఇంత పెద్ద ఆర్థికసాయం చేసిన సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మాత్రమేనని కొనియాడారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ci7zvP

Related Posts:

0 comments:

Post a Comment