సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ రాజ్యసభ పదవి స్వీకరించడంపై తాజా మాజీ సుప్రీం న్యాయమూర్తి దీపక్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు దీన్ని అసంబద్దంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు,దేశ న్యాయ వ్యవస్థ సంపన్నులకు,శక్తివంతులకు అనుకూలంగా పనిచేస్తుందని మరో సంచలన కామెంట్ చేశారు. న్యాయమూర్తిగా రిటైర్ అవుతున్న సందర్భంగా బుధవారం(మే 6) ఏర్పాటు చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cejR8y
రిటైర్మెంట్ వేళ.. న్యాయ వ్యవస్థపై జస్టిస్ దీపక్ గుప్తా సంచలన వ్యాఖ్యలు..
Related Posts:
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ కేసు నమోదు , ఆయన నివాసంతో సహా నాలుగు చోట్ల సోదాలుముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసు విచారణలో ఊహించని పరిణామాల మధ్య గత కొద్ది రోజులుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర మా… Read More
తీన్మార్ మల్లన్నపై లక్ష్మీకాంత శర్మ కేసు.. రూ.30లక్షలు డిమాండ్ చేస్తున్నాడని.. అసలేంటీ వివాదం..?ప్రముఖ జర్నలిస్ట్,క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడి … Read More
కరోనా సెకండ్ వేవ్ : మేలో ఉగ్రరూపం దాల్చనున్న కరోనా , హెల్త్ ఎమర్జెన్సీలో దేశం !!కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి .రోజువారి కేసుల సంఖ్య 3 లక్షలకు దాటినట్టుగా అధికార… Read More
Bengaluru: మామా..... ఐటీ హబ్ లో వీకెండ్ లాక్ డౌన్ పడింది, దెబ్బకు షట్ డౌన్, మాట వినకుంటే !బెంగళూరు/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) దెబ్బతో ఐటీ హబ్ బెంగళూరు సిటీ హడలిపోతుంది. వీకెండ్ లాక్ డౌన్, డే అండ్ నైట్ కర్ఫ్యూ అమలు చెయ్యడంతో సిలికాన్… Read More
తెలుగువారు జాగ్రత్త: బెంగళూరులో పరిస్థితి చేదాటిపోయిందన్న సీఎం..కోవిడ్ వస్తే మరణమే శరణ్యమా..?బెంగళూరు: కర్నాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు కొన్ని వేల సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసలు నమోదు అవుతుండటంతో అక్కడి హాస్పిటల్స్లో దాదాపుగా బె… Read More
0 comments:
Post a Comment