Saturday, May 9, 2020

రిటైర్‌మెంట్ వేళ.. న్యాయ వ్యవస్థపై జస్టిస్ దీపక్ గుప్తా సంచలన వ్యాఖ్యలు..

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ రాజ్యసభ పదవి స్వీకరించడంపై తాజా మాజీ సుప్రీం న్యాయమూర్తి దీపక్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు దీన్ని అసంబద్దంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు,దేశ న్యాయ వ్యవస్థ సంపన్నులకు,శక్తివంతులకు అనుకూలంగా పనిచేస్తుందని మరో సంచలన కామెంట్ చేశారు. న్యాయమూర్తిగా రిటైర్ అవుతున్న సందర్భంగా బుధవారం(మే 6) ఏర్పాటు చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cejR8y

Related Posts:

0 comments:

Post a Comment