విశాఖ గ్యాస్ లీక్ ఘటన గురించి సమాచారం తెలియగానే.. ఏపీలో రాజకీయ పార్టీల నేతలంతా ప్రభుత్వం ముందు పరిహారం డిమాండ్లు పెట్టారు. కానీ జగన్ వారితో పాటు మృతుల కుటుంబాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఏకంగా కోటి రూపాయల పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. అంతేకాదు 24 గంటల్లోనే నిధులు సైతం విడుదల చేస్తూ జీవో కూడా ఇచ్చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dutjEZ
విశాఖలో జగన్ కోటి రూపాయల ప్రకటన- చంద్రబాబు ఫ్రస్టేషన్ ? - బెంచ్ మార్క్ రీజన్
Related Posts:
Mehul Choksi: ఎలా ఉండేవాడు..ఇలా అయిపోయాడు: డొమినికా జైలులో ఆర్థిక నేరస్తుడుముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ.. డొమినికా పోలీసుల కస్టడీలో కొనసాగుతున్నారు. విచా… Read More
OneIndia Exclusive:కరోనాను ఎలా జయించాడో చెప్పుకొచ్చిన సీనియర్ సిటిజెన్..టిప్స్ చెప్పిన రాజన్..!బెంగళూరు: కరోనా కబళిస్తోంది. గత రెండు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతోందని వస్తున్న వార్తలు కాస్త ఊరటనిస్తున్నప్పటికీ... మరణాలు … Read More
హిందూ ధర్మశాస్త్రాలలో పంచమహా యజ్ఞములుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఏపీలో ప్రైవేట్ ఆస్పత్రులపై టాస్క్ఫోర్స్ మెరుపుదాడులు-180 కేసులు, 8.5 కోట్ల ఫైన్ఏపీలో కోవిడ్ పరిస్ధితుల్ని సొమ్ముచేసుకుంటూ రోగుల్ని వేధిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై టాస్క్పోర్స్ మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా … Read More
లేటు వయసులో ఘాటు ప్రేమ: బ్రిటన్ ప్రధాని మూడో పెళ్లి: సీక్రెట్గాలండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. మూడో పెళ్లి చేసుకున్నారు. తన ఫియాన్సీ క్యారీ సైమండ్స్ను ఆయన పెళ్లాడారు. బ్రిటన్ కాలమానం ప్రకారం.. శనివార… Read More
0 comments:
Post a Comment