Tuesday, May 5, 2020

శీతాకాలంలో మరోసారి విజృంభించనున్న కరోనా: ఇందుకు దేశం సిద్దం కావాలన్న డాక్టర్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడి కోసం తీసుకునే చర్యల్లో కీలక పాత్ర పోషించిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కరోనా వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడి కోసం ప్రణాళికలు, కంటైన్మెంట్, కోవిడ్ నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో గులేరియా తన వంతు పాత్ర పోషించారు. భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YDCtL5

Related Posts:

0 comments:

Post a Comment