Wednesday, October 2, 2019

గులాబీ బాస్ యోచన .... హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి ఏపీ వైసీపీ నేతలు ?

తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ ఉప పోరు అన్ని ప్రధాన పార్టీలకు కత్తి మీద సాములా మారాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ నుండి అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 7 వేల ఓట్లతో ఓటమిపాలైన సైదిరెడ్డి ని రంగంలోకి దిగారు . ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు . సీఎం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pf8eKU

Related Posts:

0 comments:

Post a Comment