Wednesday, October 2, 2019

నిజాం ఆస్తులపై యూకే కోర్టు సంచలన తీర్పు.. లండన్ బ్యాంకులోని డబ్బు ఎవరికంటే

హైదరాబాదు ఏడవ నిజాం రాజు, లండన్ బ్యాంకులో 1948లో వేసిన 1 మిలియన్ పౌండ్లు డబ్బులు ఎవరికి చెందుతుందో అనేదానిపై గత కొన్ని దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. ఇక ఈ వివాదానికి చెక్ పెట్టింది ఇంగ్లండ్ మరియు వేల్స్ హైకోర్టు. ఈ వివాదం ఇటు భారత్‌ అటు పాకిస్తాన్‌ల మధ్య నడిచింది. ఎట్టకేలకు తీర్పును వెలువరించింది కోర్టు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nDTtRE

Related Posts:

0 comments:

Post a Comment