న్యూఢిల్లీ: దేశంలో అవాంఛనీయ వాతావరణం నెలకొందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. మహాత్ముడి త్యాగాలు, జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచేసే కుట్ర సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని కాషాయమయం చేయడానికి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చేతుల్లో పెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. అయిదేళ్ల కాలంలో దేశంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ooNtvX
మహాత్ముడి ఆత్మకు క్షోభ: గాంధీ త్యాగాలను చెరిపేసే కుట్ర: ఆర్ఎస్ఎస్ చేతుల్లో దేశం: సోనియా ఆందోళన
Related Posts:
కనిపించని లగడపాటి..! ఎటుపోయెనో సర్వేల ఘనాపాటి..!!అమరావతి/హైదరాబాద్ : లగడపాటి రాజగోపాల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం ఉండదు. సర్వేలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపి, తర్వాత నెలన్నర నుంచి పత్తా… Read More
ముఖ్యమంత్రి కోసం గవర్నర్: నరసింహన్ ఆకస్మిక పర్యటన వెనుక: జగన్తో భేటీ..అదే కారణమా..గవర్నర్ నరసింహన్ ఆకస్మికంగా ఏపీ పర్యటనకు వచ్చారు. కేవలం ముఖ్యమంత్రితో సమావేశానికే పరిమితం అయ్యారు. దాదాపు గంట పాటు సీఎం జగన్తో బేటీ… Read More
ప్రధాని మోడీ 150 కి.మీ పాదయాత్ర... అక్టోబరు 2న ప్రారంభంజాతిపిత మహాత్మ గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర చేయాలని ప్రధాని నరేంద్ర మోడి నిర్ణయించారు. ఈ సంధర్భంగా నెల రోజుల పాటు 150 కిలోమీటర్ల మేర పాద… Read More
శభాష్ బాల.. నదిలోకి దూకి తల్లి బిడ్డలను కాపాడిన 11 ఏళ్ల బుడ్డోడుఅసోం : 11 ఏళ్ల బాలుడు సాహసం చేశాడు. తన కళ్ల ముందు నదిలో కొట్టుకుపోతున్న తల్లిబిడ్డలను కాపాడాడు. అసోంలో విరివిగా కురుస్తున్న వర్షాలతో వరద ప్రభావం తీవ్ర… Read More
5 మంది రాజీనామాలు ఓకే, 8 మంది రెబల్స్ కు స్పీకర్ షాక్, మరో అవకాశం, లక్కీచాన్స్ !బెంగళూరు: రాజీనామాలు చేసిన 13 మంది ఎమ్మెల్యేల్లో 5 మంది రాజీనామాలు చట్టపరంగా ఉన్నాయని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు. 8 మంది రాజీనామా లేఖలు చట్ట… Read More
0 comments:
Post a Comment