జాతిపిత మహాత్మ గాంధీ జయంతి రోజున ఏపీలో మద్యం అమ్మకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎలాంటీ సందేశాలు ఇవ్వాలని భావిస్తున్నాడో అర్థం కావడం లేదని అన్నారు. చట్టాలను గౌరవించకుండా పోలీసులను పెట్టి మద్యం అమ్మకాలు చేపట్టడడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం బ్రిటీష్ వారైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pfkpHz
గాంధీ జయంతిన మద్యం అమ్మకాలు, సీఎం తీరు ఎవరికి అర్థం కావడం లేదన్న చంద్రబాబు
Related Posts:
కరోనాతో భారత్ విలవిల ... మూడు లక్షలకు చేరువగా కొత్త కేసులు ,15 మిలియన్లకు చేరిన మొత్తం కేసులుభారతదేశంలో కరోనా మహమ్మారి అత్యంత దారుణమైన పరిస్థితులను సృష్టిస్తోంది. కంట్రోల్ లేకుండా పెరుగుతున్న కేసులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులు… Read More
Illegal affair: రెండో భర్త, ప్రియుడు 10 ఏళ్లు కుర్రాళ్లు, మొగుడు ఫారిన్ లో, ఇంట్లోనే శవం !చెన్నై/తెన్ కాశీ: పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసిన బ్యూటీపార్లర్ లేడీకి ఇద్దరు పిల్లలు పుట్టారు. పెళ్లి చేసుకున్న భర్త హఠాత్తుగా ప్రాణాలు విడిచాడు.… Read More
మహా కుంభమేళాలో కరోనా బారిన పడిన 20 మంది పరారీ .. కేసు నమోదు చేసి వెతుకుతున్న పోలీసులుఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న మహా కుంభమేళా కరోనా హాట్ స్పాట్ గా మారింది. మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు కొందరికి కరోనా పాజిటివ్ గా నిర్ధా… Read More
లంచాధికారులకు జగన్ భారీ షాక్- ఇక 100 రోజుల్లోనే చర్యలు- ఆలస్యం చేసే వారిపైనాఏపీలో అవినీతి చేస్తూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడినా ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై ఏళ్ల తరబడి చర్యలు లేవు. దీంతో అవినీతి చేసినా తమకేం కాదన్న ధీమా అధికార… Read More
ఢిల్లీలో ఆక్సిజన్ కొరత , కోటా ఇతర రాష్ట్రాలకు మళ్ళిస్తున్నారని కేంద్రంపై విరుచుకుపడిన కేజ్రీవాల్భారతదేశంలో కరోనా పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికే కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున… Read More
0 comments:
Post a Comment