Tuesday, May 12, 2020

దేశంలోనే కరోనా టెస్టుల్లో ఏపీ టాప్ ... రికవరీలోనూ రికార్డ్

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటమే కాకుండా ర్యాపిడ్ టెస్టులు చెయ్యాలని , మండలాల వారీగా కరోనా టెస్టులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం . ఇక రోజు వారీగా కరోనా నియంత్రణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తెలుసుకుని, అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు.ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z3foC5

Related Posts:

0 comments:

Post a Comment