ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటమే కాకుండా ర్యాపిడ్ టెస్టులు చెయ్యాలని , మండలాల వారీగా కరోనా టెస్టులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం . ఇక రోజు వారీగా కరోనా నియంత్రణా చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తెలుసుకుని, అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు.ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z3foC5
దేశంలోనే కరోనా టెస్టుల్లో ఏపీ టాప్ ... రికవరీలోనూ రికార్డ్
Related Posts:
ఇంకా ఒంటరి పోరేనా..? బాబు బరువు బాద్యతలు పంచుకునేదెవరు..? బాలయ్య బండి లాగ గలడా..??అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో అలుపెరగని పోరాటం చేస్తున్న టీడిపి అధినేత చంద్రబాబు నాయుడు కి ప్రత్యామ్నయం లేదా..? చంద్రబాబు తర్వాత పార్టీ బాద్యతలను బు… Read More
అయేషా మీరా హత్యకేసులో ట్విస్ట్ .. 12 ఏళ్ళ తర్వాత మరోమారు అయేషా మృతదేహానికి రీ పోస్ట్ మార్టంతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కానీ అయేషా మీరా హత్య జరిగిన 12 ఏళ్ళకు మృతదేహానికి రీపోస్టుమా… Read More
ఓటమి తెచ్చిన తంటా.. ఆర్థిక ఇబ్బందుల్లో కాంగ్రెస్... ఖర్చు తగ్గించుకోవాలని విభాగాలకు సూచనన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయమే కాదు .. కాంగ్రెస్ పార్టీని ఆర్థిక ఇబ్బందులు కూడా పీడిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత చతికిలబడ… Read More
అగ్రిమెంట్ ఉంటేనే... ఇంటికి కిరాయి..! 2 నెలల అడ్వాన్స్ మాత్రమే.. కొత్త రెంటల్ రూల్స్ఇళ్ల యజమానులకు,కిరాయిదారులకు మధ్య ఉండే హక్కులు, చట్టాల పరిరక్షణను కేంద్రం మరింత కట్టుదిట్టం చేసేందుకు కోత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. ఇందుకోసం కొత్త … Read More
అక్కడ కమలం ఇక్కడ గులాబీ..! పగలు పద్మాలయా.. రాత్రి శబ్దాలయా.. ఇదీ డీఎస్ పరిస్థితి...!హైదరాబాద్ : నిజమాబాద్ ఎంపీ బరిలో తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కూతురు కవితమ్మ ఓటమికి, బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలుపునకు చక్రం తిప్పిన అపర చాణుక్యుడు ఆయ… Read More
0 comments:
Post a Comment