కరోనా రక్కసి వల్ల చేతికి పనిలేదు. పట్నం పొమ్మంటే.. పల్లె రమ్మంటుంది. ఆంక్షలతో కూడిన రవాణాతో వలసకూలీలు ఆందోళన చెందుతున్నారు. చేతిలో కాస్త డబ్బులు ఉన్నవారు ట్రక్కులను మాట్లాడుకొని వెళుతున్నారు. డబ్బులు లేని వారు కాలినడకన గమ్య స్థానం బయల్దేరి సాహసయాత్ర చేస్తున్నారు. అయితే దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి ఓ ట్రక్కు వలసకూలీలతో బయల్దేరింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WMVybu
లక్ష 71 వేలు, ఒక్కొక్కరి నుంచి ముక్కుపిండి వసూల్, ట్రక్కులో 57 మందిని కుక్కి, 40 డిగ్రీల ఎండలో...
Related Posts:
Marriage: గంట ముందు పెళ్లి కొడుక్కి గంటకొట్టి చెక్కేసిన పెళ్లికూతురు, బ్యూటీపార్లల్, చింపేసి !చెన్నై/ మదురై: పెద్దలు కుదుర్చిన పెళ్లికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. అసలే పెద్దలు నిశ్చియించిన పెళ్లి గ్రాండ్ గా జరిపించాలని అమ్మాయి కుటుంబ సభ్యు… Read More
కమల్ పార్టీ గూటికి శరత్ కుమార్: పోటీలో రాధిక, లారెన్స్: సరికొత్త ఈక్వేషన్స్: అన్నీ కలిసొస్తేచెన్నై: అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో.. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. సరికొత్త ఈక్వేషన్లు పుట్టుకొస్తోన్నాయి. భారతీయ జనతా ప… Read More
టీడీపీ మాజీ ఎంపీ కుమారుడు ఆత్మహత్యాయత్నం?: ఆసుపత్రిలో వెంటిలేటర్పైఏలూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఏలూరు లోక్సభ మాజీ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బుధవారం అర్థరాత… Read More
అమరావతికి కేంద్రం భారీ షాక్- రెండు విభజన హామీలకు మంగళం- కారణం జగన్ సర్కార్ఏపీలో వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల వ్యవహారం మరో కీలక ప్రాజెక్టు ఉసురుతీసింది. అసలే కేంద్రం నుంచి అరకొర సాయం అందుతున్న తరుణంలో గతంలో ఒప్పు… Read More
సింహాచలంలో నారా లోకేష్: మున్సిపాలిటీల్లో వైసీపీ హవాను అడ్డుకోగలరా? 8 వరకు బిజీగావిశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారబరిలో దిగారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కా… Read More
0 comments:
Post a Comment