కరోనా రక్కసి వల్ల చేతికి పనిలేదు. పట్నం పొమ్మంటే.. పల్లె రమ్మంటుంది. ఆంక్షలతో కూడిన రవాణాతో వలసకూలీలు ఆందోళన చెందుతున్నారు. చేతిలో కాస్త డబ్బులు ఉన్నవారు ట్రక్కులను మాట్లాడుకొని వెళుతున్నారు. డబ్బులు లేని వారు కాలినడకన గమ్య స్థానం బయల్దేరి సాహసయాత్ర చేస్తున్నారు. అయితే దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి ఓ ట్రక్కు వలసకూలీలతో బయల్దేరింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WMVybu
లక్ష 71 వేలు, ఒక్కొక్కరి నుంచి ముక్కుపిండి వసూల్, ట్రక్కులో 57 మందిని కుక్కి, 40 డిగ్రీల ఎండలో...
Related Posts:
టీడీపీలోకి కిషోర్ చంద్రదేవ్, చంద్రబాబుతో విభేదాలపై అశోక్ గజపతి రాజు ఏమన్నారంటేవిశాఖపట్నం: ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వచ్చిన విషయ… Read More
గంటా లక్ష్యం ముఖ్యమంత్రి కుర్చీ : నా జోలికి రావద్దు : గంటా పై అవంతి సంచలనం..!నాటి స్నేహితుడు..రాజకీయ మిత్రుడు గంటా శ్రీనివాస రావు పై తాజాగా వైసిపి లో చేరిన అవంతి శ్రీనివాస రావు తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు.గంటా లక్ష్యం ముఖ్య… Read More
అమర జవాన్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు..! మోదీ సర్కార్ మీద నమ్మకం లేదన్న జవాన్ భార్య..!!జమ్మూ/ హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రదీప్ సింగ్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేసింది. పుల్వామాలోని జవాన్లు చేసిన త్యాగం వ్యర్థం క… Read More
ఇక తెలంగాణలో 33 జిల్లాలు..! రేపటి నుండి మరో రెండు జిల్లాలు అందుబాటులోకి..!!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తోంది. పరిపాలనకు చిన్న రాష్ట్రాలు, జిల్లాలు అనుకూలంగా ఉంటాయని… Read More
చీరల కోసం సిద్ధిపేటలో తొక్కిసలాట ..నగలు,నగదు చోరీ..మహిళల ప్రాణాలతో మాల్స్ చెలగాటషాపింగ్ మాల్స్ మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయా ? 10రూపాయలకే చీర అంటూ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ మహిళల బలహీనతలతో ఆడుకుంటున్నాయా ? వాణిజ్య ప్రకటనలకు బదు… Read More
0 comments:
Post a Comment