కరోనా రక్కసి వల్ల చేతికి పనిలేదు. పట్నం పొమ్మంటే.. పల్లె రమ్మంటుంది. ఆంక్షలతో కూడిన రవాణాతో వలసకూలీలు ఆందోళన చెందుతున్నారు. చేతిలో కాస్త డబ్బులు ఉన్నవారు ట్రక్కులను మాట్లాడుకొని వెళుతున్నారు. డబ్బులు లేని వారు కాలినడకన గమ్య స్థానం బయల్దేరి సాహసయాత్ర చేస్తున్నారు. అయితే దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి ఓ ట్రక్కు వలసకూలీలతో బయల్దేరింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WMVybu
లక్ష 71 వేలు, ఒక్కొక్కరి నుంచి ముక్కుపిండి వసూల్, ట్రక్కులో 57 మందిని కుక్కి, 40 డిగ్రీల ఎండలో...
Related Posts:
మకర జ్యోతి దర్శనం.. శబరిమల ఆలయానికి పోటెత్తిన అయ్యప్పస్వాములు.. భారీ భద్రతస్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో కేరళలోని శబరిమల కొడలు మారుమోగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం మకర జ్యోతి దర్శనం (మ… Read More
84 మంది ఏకగ్రీవ విజయంతో మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే ముందున్నాం: టీఆర్ఎస్హైదరాబాదు: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీలు ప్రచారంను హోరెత్తిస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాత్రం ఎన్నికల్లో తామ… Read More
హైదరాబాద్ నడిబొడ్డున రేవ్ పార్టీ : అర్ధనగ్న నృత్యాలు,వ్యభిచారం.. నిందితుల కోసం గాలింపు..హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ పబ్బులో రేవ్ పార్టీ ఏర్పాట్లను పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో పబ్బుపై దాడి చేసిన పోలీసులు 21 మంది యువతులను అదుపు… Read More
మోడీ టీమ్లో భారీ మార్పులు: కీలక నేతలకు చెక్..నిర్మలా సీతారామన్కు స్థానచలనం ?న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు జరగనున్నాయా..? బడ్జెట్ సమావేశాల తర్వాత ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..? అంటే అవుననే చెబుతున్నాయి ఢి… Read More
ఇలా అయితే రాజీనామా చేస్తా: యడియూరప్పకు కోపం వచ్చిందికర్నాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప బాధ్యతలు చేపట్టి ఇంకా ఏడాది ముగియకుండానే అప్పుడే రాజీనామా చేస్తానని చెబుతున్నారు. అయితే ఎందుకు ఆయన రాజీనామా చేస్తానని … Read More
0 comments:
Post a Comment