Tuesday, May 12, 2020

ఫేక్ న్యూస్: ఐదు విడతల్లో లాక్‌డౌన్ ఎగ్జిట్..? సోషల్ మీడియాలో వైరల్, ఫేక్ అన్న కేంద్రం

కరోనా వైరస్ వ్యాధి సమూల నిర్మూలన కోసం విధించిన లాక్‌డౌన్ ఎగ్జిట్ చేసేందుకు ఐదు విడతల్లో ఆంక్షలను సడలిస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ అది నిజం కాదని కేంద్ర ప్రభుత్వం వర్గాలు స్పష్టంచేశాయి. అది భారతదేశం యొక్క విధానం కాదు అని తేల్చిచెప్పాయి. కరోనా వైరస్ నిబంధనలను ఐదు విడతల్లో తగ్గిస్తూ వస్తోందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3blYTmR

Related Posts:

0 comments:

Post a Comment