Thursday, May 23, 2019

కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి సంవత్సరం, కాంగ్రెస్ సహకరించింది. వచ్చే నాలుగేళ్లు నేనే సీఎం !

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చెయ్యడానికి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం కుమారస్వామి అన్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WjhMTZ

Related Posts:

0 comments:

Post a Comment