బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చెయ్యడానికి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం కుమారస్వామి అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WjhMTZ
కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి సంవత్సరం, కాంగ్రెస్ సహకరించింది. వచ్చే నాలుగేళ్లు నేనే సీఎం !
Related Posts:
ఏపిలో చంద్రబాబు బీసీ బాణం..! బీసి ల కోసం టీడిపి ఎంతో శ్రమించిందన్న బాబు..!!అమరావతి/ హైదరాబాద్ : బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటుకు చంద్రబాబు వరాలు కురిపించారు. వైసీపీ, బీజేపీ లు ఎన్ని కుట్రలు చేసినా బీసీలంతా తన వైపే ఉన్నా… Read More
4 రోజులే వర్కింగ్ డేస్..! ప్రపంచస్థాయిలో కొత్తప్రతిపాదన, సాధ్యమవుతుందా?ఢిల్లీ : వారానికి ఏడు రోజులు. అందులో 6 పనిదినాలు, ఒకరోజు వీక్ ఆఫ్. కొన్ని సంస్థల్లో 5 రోజులే వర్కింగ్ డేస్. అయితే ఆఫీసుల్లో పని వత్తిడి వల్ల చాలామంది … Read More
ఇంటివాడైన ఉద్యమకారుడు.. స్నేహితురాలితో హార్ధిక్ పటేల్ పెళ్లిఅహ్మదాబాద్ : గుజరాత్ పటీదార్ రిజర్వేషన్ల కోసం గళమెత్తిన హార్దిక్ పటేల్ ఓ ఇంటివాడయ్యారు. చిననాటి స్నేహితురాలు కింజల్ పారిఖ్ ను పెళ్లాడారు. సంప్రదాయబద్ద… Read More
బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లో ఎస్కలేటర్ నుంచి జారి చిన్నారి మృతి, అధికారులు!బెంగళూరు: బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లోని ఎస్కలేటర్ నుంచి కింద జారిపడిన చిన్నారి మరణించింది. తీవ్రగాయాలైన హరిణి అలియాస్ హాసిని (18 నెలలు ) చికిత్స … Read More
మాజీ సీఎం నకిలి సంతకంతో రూ. 200 కోట్లు లూటీకి ప్రయత్నాలు, 50 మంది, చివరికి పోలీసులు!బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నకిలి సంతకంతో రూ. 200 కోట్లు లూటీ చెయ్యాలని ప్రయత్నించారని వెలుగు చూసింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య… Read More
0 comments:
Post a Comment