సుదీర్ఘ గ్యాప్ తర్వాత ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లోకి అడుగుపెట్టడంతో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మిగతా అంశాల మాదిరిగానే కరోనా వైరస్ కట్టడిలోనూ వైసీపీ సర్కారు దారుణంగా ఫెయిలయ్యారన్న ప్రతిపక్షం.. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే ఏడాది పాలన పేరుతో సంబురాలు జరుపుకొంటున్నారని మండిపడింది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరుగుతోన్న ‘మన పాలన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36zOIKW
జగన్ గుండెజారి గల్లంతయింది.. కామెడీకైనా హద్దుండాలయ్యా.. కృష్ణా నదికీ కరోనా టెస్టులు..
Related Posts:
సీఎం కేసీఆర్ కు నగరిలో రోజా ఆతిధ్యం : ఆయనతో కలిసి కంచీపురానికి : ఫైర్ బ్రాండ్ అసలు లక్ష్యం ఇదేనా..!తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజా అరుదైన ఆతిథ్యం ఇచ్చారు. నగరిలోని తన ఇంట కేసీఆర్ కు విందు అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క… Read More
భారత్,పాక్ రెండు దేశాల్లో బక్రిద్ ఉత్సవాలు.. కాని అక్కడ మాత్రం ఉత్సవాలు లేవు...పాకిస్థాన్కు శత్రుదేశమైన భారత్ పై కోపం నరనరాన జీర్ణించుకు పోయింది. కశ్మీర్ ఉదంతంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తగ్గించుకునేందుకు నిర్ణయించ… Read More
మూగజీవాల మరణ మృదంగం..! అదికార పార్టీకి శాపగ్రస్తం..!!అమరావతి/హైదరాబాద్ : చిన్న చిన్న మానవ తప్పిదాలు పెద్ద పెద్ద సమస్యలకు నాంది పలుకుతాయా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. అదికార పార్టీల చిన్న పాటి … Read More
బక్రీద్ వేడుకలు ప్రసారం చెయ్యరాదు: కాశ్మీరీలకు మద్దతు, రెచ్చగొట్టిన పాకిస్థాన్ ప్రభుత్వం !న్యూఢిల్లీ: బక్రీద్ పండుగ, ఈద్ వేడుకలు ప్రసారం చెయ్యకూడదని, కాశ్మీర్ ప్రజల కోసం ఒక్కటిగా అందరూ పోరాటం చెయ్యాలనే వార్తలు మాత్రమే ప్రసారం చెయ్యాలని రెచ్… Read More
పాకిస్తాన్కు కౌంటర్: ఢిల్లీ - లాహోర్ బస్సు సర్వీసును రద్దు చేసిన భారత్న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ అనేక విషయాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సంఝౌతా ఎక్స్ప్రెస్ను నిలిపివ… Read More
0 comments:
Post a Comment