Monday, November 25, 2019

YS Jagan: కేస్ స్టడీగా జగన్ అవినీతి: తండ్రి అధికారం..43 వేల కోట్లు పోగు: ఐఐఎం-అహ్మదాబాద్ కు టీడీపీ..

అమరావతి: రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) సహకారాన్ని తీసుకుంటోన్న వేళ.. తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. జగన్ సర్కార్..ఏ ఐఐఎం-అహ్మదాబాద్ సహకారాన్ని తీసుకుంటోందో.. అదే ఐఐఎం-అహ్మదాబాద్ కు లేఖ రాసింది టీడీపీ.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Eje6f

Related Posts:

0 comments:

Post a Comment