అమరావతి: హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద సంభవించిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనంతపురం జిల్లాకు చెందిన యువతికి ఉచితంగా వైద్య చికిత్సను అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు దగ్గరుండి పూర్తి చేయాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KRs5Yt
Monday, November 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment