అమరావతి: హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద సంభవించిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనంతపురం జిల్లాకు చెందిన యువతికి ఉచితంగా వైద్య చికిత్సను అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు దగ్గరుండి పూర్తి చేయాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KRs5Yt
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం: అనంత యువతికి ఉచిత వైద్యం..జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. !
Related Posts:
ఇదెక్కడి గొడవండీ బాబు...ఈ యువకుడి ఫిర్యాదుతో పోలీసులకు మైండ్ బ్లాక్"సార్... మా ఇళ్లు ఎక్కడో పోయింది వెతికి పెట్టండి" అంటూ అలీ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసే సీన్ సినిమా థియేటర్లోని ప్రేక్షకులిని కడుపుబ్బా నవ్… Read More
రాహుల్ గాంధీతో దోస్తీ ఎఫెక్టా?: ఆరెస్సెస్ను టార్గెట్ చేసిన చంద్రబాబు, తీవ్రవ్యాఖ్యలుఅమరావతి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)ల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నిప్పులు చెరిగా… Read More
బొలెరోలో వచ్చారు.. దర్జాగా దోచారు.. జగిత్యాలలో కోటి రూపాయల ఫోన్లు చోరీ (వీడియో)జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. దాదాపు కోటి రూపాయలకు ఎసరు పెట్టారు. బొలెరో వాహనంలో దర్జాగా వచ్చి మరీ చోరీకి పాల్పడ్డారు. జగి… Read More
'అఖిలప్రియ తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఈ విషయం చంద్రబాబు వద్దకు వెళ్లింది'కర్నూలు: మంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గన్మెన్లను తిరస్కరించడంపై హోంమంత్రి చినరాజప్ప బుధవారం నాడు స్పందించారు. ఈ సందర్భంగా ఆమెకు చురకలు … Read More
ఆర్బీఐలో జూనియర్ ఇంజనీరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలరిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఇంజినీర్ (సివిల్ & ఎలక్ట్రికల్) పోస్టులన… Read More
0 comments:
Post a Comment