Monday, November 25, 2019

లోక్‌సభలో మహిళా ఎంపీలపై మార్షల్ దాడి.. స్పీకర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా ఎంపీలపై విధుల్లో ఉన్న మార్షల్స్ చేయిచేసుకోవడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నది. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ సోమవారం ఉదయం లోక్‌సభలో ఆందోళన చేపట్టింది. స్పీకర్ ఓం బిర్లా ఎదుట కాంగ్రెస్ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభ్యులను తమ తమ స్థానాల్లోకి వెళ్లాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33hRfG7

0 comments:

Post a Comment