లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా ఎంపీలపై విధుల్లో ఉన్న మార్షల్స్ చేయిచేసుకోవడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నది. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ సోమవారం ఉదయం లోక్సభలో ఆందోళన చేపట్టింది. స్పీకర్ ఓం బిర్లా ఎదుట కాంగ్రెస్ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభ్యులను తమ తమ స్థానాల్లోకి వెళ్లాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33hRfG7
లోక్సభలో మహిళా ఎంపీలపై మార్షల్ దాడి.. స్పీకర్కు కాంగ్రెస్ ఫిర్యాదు
Related Posts:
గోశాలలో మరణ మృదంగం: రాత్రికి రాత్రి 80 గోవులు మృత్యువాత: నురగలు కక్కుతూజైపూర్: రాజస్థాన్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. రాత్రికి రాత్రి 80 గోవులు మృత్యువాత పడ్డాయి. నురగలు కక్కుకుంటూ ప్రాణాలు విడిచాయి. దీనికి గల కార… Read More
తగ్గుతూ..పెరుగుతూ: దేశంలో లక్షా 35 వేలకు చేరువగా మరణాలు: కరోనా మళ్లీ పడగ విప్పుతోందా?న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుదల బాట పట్టినట్టు కనిపిస్తోంది. పండుగల సీజన్లో భయపడినంతగా కొత్త కేసులు నమోదు కానప్… Read More
మరో పొరుగు రాష్ట్రానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు: ముహూర్తం ఫిక్స్: ఇక దశలవారీగాఅమరావతి: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ ప్రారంభం కాబోతోంది. పొరుగు రాష్ట్రాలకు బస్సులను నడిపించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ముహూర్తం ఖాయం చే… Read More
అమిత్ షాతో రజినీకాంత్ భేటీ?: బీజేపీలో చేరిక లాంఛనప్రాయమా? బంపర్ ఆఫర్: అటో..ఇటోచెన్నై: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాజకీయాల వైపు దృష్టి సారించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తమిళనాడుల… Read More
సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న బిగ్బాస్ కంటెస్టెంట్: హౌస్లో గ్రాండ్ ఫినాలే హీట్హైదరాబాద్: రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్-4 ముగింపు దశకు వచ్చేస్తోంది. 77 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్బాస్... గ్రాండ్ ఫ… Read More
0 comments:
Post a Comment