Tuesday, May 26, 2020

కరోనా భారత్‌కు చేసిన డ్యామేజ్ ఎంతో తెలుసా... కేంద్రం బాహుబలి ప్యాకేజీ కూడా సరిపోదు..

కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దాన్ని తిరిగి చక్కదిద్దేందుకు ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల భారీ ప్యాకేజీతో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. అయితే పేరుకే భారీ ప్యాకేజీ తప్ప.. కేంద్రం ప్రత్యక్షంగా ఇచ్చింది రూ.2లక్షల కోట్లకు మించదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్యాకేజీ సంగతి పక్కనపెడితే.. లాక్ డౌన్ కారణంగా అసలు ఆర్థిక వ్యవస్థకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XyHtyH

Related Posts:

0 comments:

Post a Comment