ముంబై: ఇరిగేషన్ స్కాంకు సంబంధించి 9 కేసుల విచారణను అవినీతి వ్యతిరేక విభాగం(ఏసీబీ) మూసివేసింది. ఈ స్కాంలో విచారణను ఎదుర్కొంటున్నవారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఉన్నారు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగమైనందునే అజిత్ పవార్పై ఉన్న కేసులు మూసివేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండోసారి మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ తొలి సంతకం ఆ చెక్కుపైనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Ejdzd
ఇరిగేషన్ స్కాం: అజిత్ పవార్కు ‘క్లీన్చిట్’ ఇవ్వలేదని ఏసీబీ క్లారిటీ, డజన్లకుపైగా కేసులున్నాయ్!
Related Posts:
ఫైర్బ్రాండ్ను చిర్రెత్తించిన జైశ్రీరామ్ నినాదాలు: కారు దిగి మరీ వార్నింగ్కోల్కత: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి దేశ రాజకీయాల్లో ఫైర్బ్రాండ్ అనే పేరుంది. ముతక చీరను ధరించ… Read More
స్వైన్ఫ్లూ లెక్కలపై హైకోర్ట్ సీరియస్.. మరో నివేదిక ఇవ్వాలని సర్కారుకు ఆదేశం.. కేంద్రానికి నోటీసులుహైదరాబాద్ : ప్రాణాంతక వ్యాధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై హైకోర్టు సీరియస్ అయింది. అలాంటి రోగాల బారినపడి మరణించిన రోగులకు సంబంధించి వైద్యారోగ్య … Read More
కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల్లో మోడీకి క్లీన్చిట్ ఇవ్వడంపై ఈసీ సభ్యుల్లో బేధాభిప్రాయాలపై మీ కామెంట్ ఏంటి?ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీకి ఎలక్షన్ కమిషన్ వరుసగా క్లీన్ చిట్లు ఇవ్వడంపై దూమారం రేగుతోంది. కమిషన్ సభ్యుల్లో ఒకరు దీనిపై అ… Read More
బస్తీ దవాఖాన డాక్టర్ నిర్వాకం.. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. సెల్లునిండా ఆడోళ్ల ఫోటోలే (వీడియో)హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెరమీదకు తెచ్చిన బస్తీ దవాఖానాలు కొందరి కారణంగా అభాసుపాలవుతున్నాయి. వైద్యం మాట … Read More
తల్లికుమార్తె దారుణహత్యలో ట్విస్ట్! నిందితుడి అరెస్ట్! విచారణలో దిగ్భ్రాంతికర విషయాలుబెంగళూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లికుమార్తె డబుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. అనుమానితుడిగా పోలీసులు అరె… Read More
0 comments:
Post a Comment