ముంబై: ఇరిగేషన్ స్కాంకు సంబంధించి 9 కేసుల విచారణను అవినీతి వ్యతిరేక విభాగం(ఏసీబీ) మూసివేసింది. ఈ స్కాంలో విచారణను ఎదుర్కొంటున్నవారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఉన్నారు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగమైనందునే అజిత్ పవార్పై ఉన్న కేసులు మూసివేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండోసారి మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ తొలి సంతకం ఆ చెక్కుపైనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Ejdzd
ఇరిగేషన్ స్కాం: అజిత్ పవార్కు ‘క్లీన్చిట్’ ఇవ్వలేదని ఏసీబీ క్లారిటీ, డజన్లకుపైగా కేసులున్నాయ్!
Related Posts:
నిమ్మకాయలు, తాయెత్తులతో కొవిడ్ ఖతం - అంటూ కరోనా బాబా ప్రచారం.. సినీ ఫక్కీలో చివరికి ఇలా..‘‘దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? మీకు కరోనా వైరస్ సోకిందేమోనని అనుమానంగా ఉందా? ఆస్పత్రులకు వెళ్లాలంటే భయంగా ఉందా? మా… Read More
సైకో అరెస్ట్: అమ్మాయిల హాస్టళ్లలో దూరి లోదుస్తులు దొంగిలిస్తాడు, వాటిని చించేస్తాడుఇండోర్: సైకోగా మారిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిల హాస్టళ్లలో దూరి అమ్మాయిల లోదుస్తులను దొంగిలించి, వాటిని చించేయడమే అతడు తన పనిగా పెట… Read More
హైదరాబాద్ మేయర్కు కరోనా పాజిటివ్: మహమ్మారికి ఎవరూ అతీతులు కాదంటూ ఈటెలహైదరాబాద్: మహమ్మారి కరోనాకు ఎవరూ అతీతులు కారనీ, అది అందరికీ సోకుతుందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా సోకకుండా ముందు జాగ్రత్తలు… Read More
ఏవోబీలో ఎన్కౌంటర్: విశాఖ మావోయిస్టు మృతి, తప్పించుకున్న అగ్రనేతలువిశాఖపట్నం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో మరోసారి తుపాకీ మోతలు కలకలం సృష్టించాయి. మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో ఒడిశాలోని మల్కాన్… Read More
సాహో సోనూ సూద్.. చిత్తూరు పేదకు భారీ సాయం.. ‘కాడెద్దులుగా కూతుళ్లు’ వీడియో వైరల్ కావడంతో..కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలకంటే వేగంగా స్పందిస్తూ, పేదలను ఆదుకోవడంతో ముందున్న నటుడు సోనూ సూద్ ఇంకో గొప్ప పని చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా… Read More
0 comments:
Post a Comment