ముంబై: ఇరిగేషన్ స్కాంకు సంబంధించి 9 కేసుల విచారణను అవినీతి వ్యతిరేక విభాగం(ఏసీబీ) మూసివేసింది. ఈ స్కాంలో విచారణను ఎదుర్కొంటున్నవారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఉన్నారు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగమైనందునే అజిత్ పవార్పై ఉన్న కేసులు మూసివేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండోసారి మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ తొలి సంతకం ఆ చెక్కుపైనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Ejdzd
ఇరిగేషన్ స్కాం: అజిత్ పవార్కు ‘క్లీన్చిట్’ ఇవ్వలేదని ఏసీబీ క్లారిటీ, డజన్లకుపైగా కేసులున్నాయ్!
Related Posts:
అమరావతిని భ్రమరావతి అన్న జగన్ కు ఎందుకు ఓటేస్తారు అన్న మంత్రి దేవినేని ఉమాఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో రాజకీయం మరింత వేడెక్కింది. టీడీపీ నేత దేవినేని ఉమ.. వైసీపీ చీఫ్ జగన్ పై మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ చూసి జగన్ సంబర పడుతు… Read More
సూరత్లో గాడ్సే జయంతి వేడుకలు.. ఆరుగురి అరెస్ట్సూరత్ : నాథూరామ్ గాడ్సే జయంతి నిర్వహించి ఆరుగురు వ్యక్తులు చిక్కుల్లో పడ్డారు. మహాత్మా గాంధీని హత్యచేసిన వ్యక్తి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంతో ఆర… Read More
ఎన్డీఏ ప్రభంజనానికి ప్రధాన కారణం..?న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండోసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతోందంటూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధాన మంత్రిగా నరే… Read More
లోక్సభ సీట్లూ వైసీపీకే..గెలిచేది ఎక్కడంటే : ఆరు సీట్లలో హోరా హోరీ : తేల్చిన ఇండియూ టూడే సర్వే..ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్లో స్పష్టం చేసిన ఇండియా టుడే ఇప్పుడు లోక్సభ పోరు లోనూ వైసీపీ ఆధిక్యత సాధిస్తుందని వెల్… Read More
EPFOలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 280 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులై… Read More
0 comments:
Post a Comment