Sunday, May 10, 2020

హైదరాబాద్ నుంచి తరలివెళ్తూ: వలస కార్మికుల దుర్మరణం: మామిడిపండ్ల లోడుతో వెళ్తోన్న లారీ బోల్తా

భోపాల్: లాక్‌డౌన్ వల్ల జీవనోపాధిని కోల్పోయి.. స్వస్థలాలకు తిరుగుముఖం పట్టిన వలస కార్మికులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో గూడ్స్ బండి దూసుకెళ్లడంతో 15 మంది వలస కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన చోటు చేసుకున్న మూడోరోజే మరో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అయిదుమంది వలస కార్మికులు మరణించారు. 11 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35KNTOV

Related Posts:

0 comments:

Post a Comment