భోపాల్: లాక్డౌన్ వల్ల జీవనోపాధిని కోల్పోయి.. స్వస్థలాలకు తిరుగుముఖం పట్టిన వలస కార్మికులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో గూడ్స్ బండి దూసుకెళ్లడంతో 15 మంది వలస కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన చోటు చేసుకున్న మూడోరోజే మరో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అయిదుమంది వలస కార్మికులు మరణించారు. 11 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35KNTOV
హైదరాబాద్ నుంచి తరలివెళ్తూ: వలస కార్మికుల దుర్మరణం: మామిడిపండ్ల లోడుతో వెళ్తోన్న లారీ బోల్తా
Related Posts:
డోర్ డెలివరీ... తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవల్లో కీలక ముందడుగు.. ప్రారంభించిన మంత్రి పువ్వాడతెలంగాణ ఆర్టీసీ కార్గో విభాగం మరో అడుగు ముందుకు వేసింది. ప్రయోగాత్మకంగా గురువారం (డిసెంబర్ 10) నుంచి పార్శిల్ డోర్ డెలివరీ సేవలు ప్రారంభించింది. ఈ మేర… Read More
జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభం.. మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం వైఎస్ జగన్ మరో ముందడుగుఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు . మహిళలు ఆర్థిక స్వావలంబన సాగించే దిశగా ప్రభుత్వ సహకారాన్ని అందించడం కోసం, మహిళ… Read More
అంబానీల ఇంట నవ తరం ఆరంభం: రూ.వేల కోట్లకు వారసుడొచ్చాడు: కొత్త పాత్రలో ముఖేష్-నీతాముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట వారసుడు జన్మించాడు. ముఖేష్ అంబానీ-నీతా అంబానీ ఇక గ్రాండ్ పేరెంట్స్ అయ్యారు… Read More
బీజేపీ దెబ్బకు గులాబీ బాస్ కేసీఆర్ అలెర్ట్ .. పార్టీ పై ఫోకస్ .. జిల్లాల పర్యటనకు శ్రీకారం!!తెలంగాణా సీఎం కేసీఆర్ ఇప్పుడు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారా ? అందులో భాగంగా ఆయన జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారా ? సొంత జిల్లా సిద్దిపేటలో … Read More
నీట్-2021 రద్దు కాలేదు: ఆన్లైన్లో నిర్వహిస్తాం -సీబీఎస్ఈ-2021 ఆఫ్లైన్లోనే -జేఈఈ-2021పైనా కేంద్రం క్లారిటీకరోనా విలయం కారణంగా ఈ (2020-21)విద్యాసంవత్సరం కుదుపులకు గురికాగా, వచ్చే ఏడాది(2021-22)కూడా గంగలో కలవడం ఖాయమనే భయాలు పెరిగింది. అన్ లాక్ లో భాగంగా అన్న… Read More
0 comments:
Post a Comment