తెలంగాణ ఆర్టీసీ కార్గో విభాగం మరో అడుగు ముందుకు వేసింది. ప్రయోగాత్మకంగా గురువారం (డిసెంబర్ 10) నుంచి పార్శిల్ డోర్ డెలివరీ సేవలు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖైరతాబాద్లో ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలను ప్రారంభించారు.దీని ద్వారా పార్శిళ్లు నేరుగా ఇంటి వద్దకే చేరనున్నాయి. ఈ సందర్భంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/341TzEm
Thursday, December 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment