Thursday, December 10, 2020

బీజేపీ దెబ్బకు గులాబీ బాస్ కేసీఆర్ అలెర్ట్ .. పార్టీ పై ఫోకస్ .. జిల్లాల పర్యటనకు శ్రీకారం!!

తెలంగాణా సీఎం కేసీఆర్ ఇప్పుడు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారా ? అందులో భాగంగా ఆయన జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారా ? సొంత జిల్లా సిద్దిపేటలో పర్యటన మొదలుపెట్టిన కేసిఆర్ అన్ని జిల్లాల్లోనూ పర్యటించనున్నారా ? దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల దెబ్బకు గులాబీ బాస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారా , పార్టీపై ఫోకస్ చేస్తున్నారా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oFJepK

Related Posts:

0 comments:

Post a Comment