తిరువనంతపురం: కరోనా వైరస్ విస్తరించడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా మూడోదశ లాక్డౌన్ కొనసాగుతోంది. ఇదివరకు రెండుదశల్లో కొనసాగిన లాక్డౌన్ సమయాల్లో లేని సడలింపులను ఈ సారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆంక్షలతో కూడిన నిబంధనలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిచ్చింది. ఫలితంగా- దాదాపు అన్ని రాష్ట్రల్లోనూ మద్యం షాపులు తెరచుకున్నాయి. వాటితో పాటు గ్రామీణ స్థాయిలో నిత్యావసర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cfslMG
ఇక జోరుగా కల్లు అమ్మకాలు: 13 నుంచి గేట్లు ఎత్తేయడానికి సర్కార్ రెడీ: గీత కార్మికుల సంక్షేమానికి..
Related Posts:
తూర్పు గోదావరి: ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు..తప్పిన ప్రాణానష్టం: రైళ్ల రాకపోకలకు అంతరాయంకాకినాడ: సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగిన ఘటన సోమవారం మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. రైలు ప్యాంట్రీ కార్ లో మంటలు చెలరేగాయి. … Read More
సీడ్ ఆఫ్ బౌల్ గా తెలంగాణా .. ఆఫ్రికా దేశాలకు విత్తన ఎగుమతి'సీడ్ ఆఫ్ బౌల్ 'గా తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర వాతావరణం, భూములు విత్తనోత్పత్తి అత్యంత అనుకూలంగా ఉన్న నేపథ్యంలో… Read More
రాజీనామాలకు ఎమ్మెల్యేలు క్యూ, బాంబు పేల్చిన బళ్లారి శ్రీరాములు, సంకీర్ణ ప్రభుత్వానికి షాక్, బీజేపీ !బళ్లారి/బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వంలోని పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడానికి క్యూలో సిద్దంగా ఉన్నారని, త్వరలోనే వారి వివరాలు బయటకు వస్తాయని కర్ణాట… Read More
మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా?వరంగల్ : మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల పర్వానికి దారి తీస్తోందా? మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకు.. సీన్ రివర్స్ కావడంతో ఏం చ… Read More
డమ్మీ పిస్టోల్, నకిలీ పోలీస్.. దారి కాచి దోచారు.. చివరకు ఏమైందో తెలుసా?సూర్యాపేట : పోలీసులమని చెబుతూ బిల్డప్ ఇచ్చారు. డమ్మీ తుపాకులు చేతబట్టి అందినకాడికి దోచుకున్నారు. చివరకు నిజమైన పోలీసుల చేతికి చిక్కి జైలు ఊచలు లెక్కిస… Read More
0 comments:
Post a Comment