తిరువనంతపురం: కరోనా వైరస్ విస్తరించడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా మూడోదశ లాక్డౌన్ కొనసాగుతోంది. ఇదివరకు రెండుదశల్లో కొనసాగిన లాక్డౌన్ సమయాల్లో లేని సడలింపులను ఈ సారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆంక్షలతో కూడిన నిబంధనలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిచ్చింది. ఫలితంగా- దాదాపు అన్ని రాష్ట్రల్లోనూ మద్యం షాపులు తెరచుకున్నాయి. వాటితో పాటు గ్రామీణ స్థాయిలో నిత్యావసర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cfslMG
Sunday, May 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment