Thursday, December 10, 2020

అంబానీల ఇంట నవ తరం ఆరంభం: రూ.వేల కోట్లకు వారసుడొచ్చాడు: కొత్త పాత్రలో ముఖేష్-నీతా

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట వారసుడు జన్మించాడు. ముఖేష్ అంబానీ-నీతా అంబానీ ఇక గ్రాండ్ పేరెంట్స్ అయ్యారు. ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య శ్లోకా మెహతా పండంటి బాబుకు జన్మనిచ్చారు. ముంబైలోని ఓ టాప్ కార్పొరేట్ ఆసుపత్రిలో కొద్దిసేపటి కిందటే శ్లోకా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nhBhXD

Related Posts:

0 comments:

Post a Comment